Wednesday 13 November 2019

2020 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరగనున్న BMS జాతీయ మహాసభలు

2020 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరగనున్న BMS జాతీయ మహాసభలకు ఒకరోజు వేతనం ఇవ్వాలన్న పిలుపు మేరకు ఈ రోజు BMS జాతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ గారికి మొదటి విడతగా Rs.50000/-  అందచేసిన BPEA సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పదాధికారులు బేగ్,లోకేష్ వెంకటేష్, విఠల్, జై చంద్, పి.లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో BMS సీనియర్ నాయకులు శ్రీ ఆర్ వి సుబ్బారావు గారు,BMS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బి. రవీంద్రరాజు వర్మ,ప్రధాన కార్యదర్శి రవిశంకర్,కోశాధికారి కె.వెంకటేశం పాల్గొన్నారు

No comments:

Post a Comment