Sunday 25 November 2018

Accounts opening Mela by BMS & BPEA

ఈ రోజు 25 నవంబర్ నాడు హైదరాబాద్ లోని , మల్కాజిగిరి లో BMS ఆధ్వర్యంలో BMS ఆటో యూనియన్ మరియు DCM యూనియన్ సభ్యులకు 200 మందికి పోస్టల్ అకౌంట్ తెరిపించి , ప్రధానమంత్రి సురక్ష భీమా యోజనలో భాగంగా ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BMS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు శ్రీ లోకేష్, కోశాధికారి శ్రీ విట్టల్, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జె. పరశురాం, కోశాధికారి పి. హరి, BMS విశ్వకర్మ డివిజన్ ఉపాధ్యక్షులు కె మహేష్ తదితరులు పాల్గొన్నారు.200 మంది డ్రైవర్స్ లబ్ది 0పొందటం జరిగింది.



No comments:

Post a Comment