Wednesday 23 October 2019

Holding of Dharna at Telangana Circle Office on 21-10-2019

కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ BMS అనుబంధ BPEA ఆద్వర్యంలో తెలంగాణ సర్కిల్ అధ్యక్షులు లోకేష్ అధ్యక్షతన 21 అక్టోబరు నాడు హైదరాబాద్ లోని డాక్ సదన్ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న BMS క్షేత్ర సంఘటనా కార్యదర్శి శ్రీ సామా బాలరెడ్డిగారు BPEA జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ పి .లక్ష్మీనారాయణ గారు. ఈ ధర్నాలో BPEA సర్కిల్ సెక్రటరీ MS బేగ్, BPEA నాయకులు ప్రసాద్, వాసు, జయచంద్, అంజన్ కుమార్,లాల్ మియా, BMS నాయకులు సుధాకర్, రాధాకృష్ణ, శంకర్, RV రెడ్డి, వెంకటా చారి తదితరులు పాల్గొన్నారు












Monday 7 October 2019

Wish you all a Happy Dusshera ...


"శమీ శమీయతే పాపం
శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి
రామస్య ప్రియదర్శనం"
దుర్గామాత ఆశీస్సులతో సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబసభ్యులకు
విజయదశమి శుభాకాంక్షలు

భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్
తెలంగాణా సర్కిల్